Huzurabad | మాకు సీఎం కేసీఆరే ముఖ్యం. మాకు దళిత బంధు రావాలి. కేసీఆర్ మాకు దేవుడు అని మొక్కుతాం. ఆయన దళిత బంధు ఇస్తాడని నమ్మకం ఉంది. ఆ పైసలను మంచిగా ఉపయోగించుకుంటాం. మేం కూలలీ చేసుకుంటేనే బతికేటోళ్లం.
సీఎం కేసీఆర్| వ్యవసాయరంగంలో రాష్ట్రం అసాధారణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా మారిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగ�
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతం : సీఎం కేసీఆర్ | కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను
దళిత బంధుపై బండి మాటకు మంత్రి హరీశ్ రావు సూటి పోటు సీదీ..బాత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇచ్చి తీరుతాం మొదటి దశ, రెండో దశ అనేవి ఉండవు.. అర్హులందరికీ ఒకేసారి ఇవ్వలన్నది నిర్ణయం రూ. 2,000 కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ మేలెంచుతారు ప్రతిపక్ష నాయకులు కీడెంచుతారు ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ప్రతి పథకాన్ని అడ్డుకోవడమే విపక్షం లక్ష్యం 24 గంటల కరెంటు నుంచి దళితబంధు దాకా.. అదే వారి నైజం.. ఇది నిజం మ
ఇల్లందకుంట, ఆగస్టు 14 : దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని.. ఆర్థికంగా వెనుకబడిన దళితుల జీవితాలకు ఇది స్ట్రెంత్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దళితబంధు అర్హులందరికీ వస్తుందని, ఎవరూ ఆగం �
Independence day | రేపు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
యాదాద్రి: మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశార�