ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 12: త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా అందజేస్తామని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్య�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగ�
Huzurabad | ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్రావు ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం హుజూరాబాద్ మండలంలోని
Huzurabad | ఈ నెల 16న జమ్మికుంట వేదికగా జరగబోయే దళిత బంధు సభా వేదిక ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత
ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ యువకుడు, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు పేదింటి బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం జైలు శిక్షలు అనుభవించిన విద్యార్�
పక్కా ఉద్యమకారుడికే టీఆర్ఎస్ పట్టం కేసీఆర్ ఉద్యమ బాణం ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచ�
తెలంగాణ స్వయంపాలనలో వారి పాత్ర గొప్పది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఉద్యమంతోపాటు తెలంగాణ స్వయంపాలనలో యువత పాత్ర గ
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
అనాదిగా దళితజాతి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో దళితులు మరింత దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. తద్వారా దళితులు ఓటర్లుగానే మిగిలిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుం�
ఆర్యవైశ్య భవనం | ఆర్యవైశ్యుల ఏళ్లనాటి కల నెరవేరింది. జమ్మికుంట ఆర్యవైశ్యుల కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చేతు�
అమీర్పేట్:తమ సమస్యల పరిష్కారంకోసం ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికుల సంఘం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని సంస్థ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు రాజేందర్ పేర్క�
చిక్కడపల్లి : విద్యార్థి దశ నుంచి తెలంగాణ స్వరాష్ట్రం దిశగా జరిగిన ఉద్యమంలో టీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చురుకైన పాత్ర పోషించారని ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్