హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో మొట్టమొదటిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం �
ఇబ్రహీంపట్నంరూరల్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాసిన పాటకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటను ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్కు చెంద�
Dalitha Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో �
National Handloom Day | జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు.
మంత్రి ఎర్రబెల్లి| జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత హస్త కళ అద్భుత కళ అని, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలని �
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అధికారులు పట్టుదలతో కృషి చేయాలి కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష కేంద్ర గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలు, ట్రిబ్యునల్ తీర్పులపై �
15న లాంఛనంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్ ఈ దఫాలో రూ.50 వేలలోపు రుణాలన్నీ మాఫీ రుణమాఫీ సొమ్మును ఇతర ఖాతాకు జమచేయొద్దు రుణమాఫీ మొత్తం 2006 కోట్లు.. 6 లక్షల మందికి లబ్ధి మాఫీ తర్వాత రైతులకు కొత్తగా పంట రుణాలివ్వాల�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసే ఉద్యోగాలన్నీ ఇకనుంచి తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. నీళ్లు- నిధులు- నియామకాల ట్యాగ్లైన్తో ఉద్యమంచేసి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు,
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని చరికొండ గ్రామానికి చెందిన అంజమ్మకి
వాసాలమర్రిలో దళిత బంధుకు మోగిన డప్పు రూ. 7.60 కోట్ల నిధుల విడుదల గ్రామంలో అంబరమంటిన సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం రంగులు చల్లుకొని గ్రామస్తుల నృత్యాలు ముఖ్యమంత్రి ఫొటోలతో ఊరేగింపు మోడ�
దళితజాతి చరిత్రలో సువర్ణాక్షరాలు సీఎం కేసీఆర్ వెంటే దళిత సమాజం ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, హన్మంత్షిండే హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దళితబంధుతో రాష్ట్రంలో నవ సమాజ నిర్మాణానికి స
దమ్ముంటే కేంద్రం నుంచి 50 వేల కోట్లు తేవాలి అభినవ అంబేద్కర్ కేసీఆర్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 5: దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మ�