Gellu Srinivas Yadav | హుజూరాబాద్ ( Huzurabad ) టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించిన కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాల కోసం స్థలానికి వినతి హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కంచి కామకోటిపీఠంలో జరుగుతున్న శ్రీవిద్యాయాగానికి హాజరుకావాలని పీఠం (ధర్మ�
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యకి రూ. 28వేలు, ఆమనగల్లు మండలం మంగళ్పల్లి గ్
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరికకమలాపూర్, ఆగస్టు 9: సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావును విమర్శించేస్థాయి ఈటల రాజేందర్కు లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గ�
త్వరలో పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలోనే ఆదివాసీల స్వయంపాలన సాధ్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్�
Dalitha Bandhu | హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యే సుమన్| తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీ�
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, గొల్లకుర్మ సంఘం నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం
సకలజనుల సహృదయవేదికగా సచివాలయం నిర్మాణం మన పాలనారీతులకు అద్దం పట్టాలి ప్రజలకు పాలనా ఫలాలు అందాలి అందుకు తగ్గట్టుగా ఉండాలి వరదనీరు పోయేలా డ్రైనేజీ వ్యవస్థ నూతన సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ హ