మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఇకపై అర్హులైన 57 ఏండ్ల వాళ్ళందరికీ కొత్త పెన్షన�
Vasalamarri | నాయకుడంటే కేసీఆర్.. నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. వానను సైతం లెక్క చేయలేదు. దళితుల సమస్యలను వినేందుకు వానలోనూ పర్యటించి వారి
మరోమారు దత్తత గ్రామానికి.. గ్రామస్తులతో భేటీ కానున్న సీఎం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామ
బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్ రమణ కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం కింద రూ.30 కోట్లు మంజూరు చేసిం ది. ఈ మేరకు మంగళవారం రాష్ట
మంత్రి ఎర్రబెల్లి | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కలల సహకారమైన ఆకుపచ్చని తెలంగాణ సాధన కోసం ప్రముఖ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన ఏడవ విడత ప్రజా హరితహారం సైకిల్ యాత్రం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స�
చెప్పినట్టే సీఎం కేసీఆర్ రాక నాగార్జునసాగర్ నియోజకవర్గంపై ప్రగతి సమీక్ష 150 కోట్లు మంజూరు ‘నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి అరకొరే. ఉండాల్సినంత గొప్పగా, హైదరాబాద్లో ప్రచారం
తెలంగాణపై కేంద్ర సర్కారుది వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో 12 లక్షల కుటుంబాలకు దళితబంధు మన దళితజాతి దేశానికే దిక్సూచిగా నిలుస్తది నల్లగొండకు 15 లిఫ్టులు.. ఏడాదిన్నరలో పూర్తి సాగర్ ఆయకట్టుకు శాశ్వతంగా నీటి భద్�