‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ పథకం ఉప ఎన్నిక లబ్ధి కోసమన్నది విమర్శ కాగా, పథకానికి నిధులు గత బడ్జెట్లోనే కేటాయించామన్నది ప్రభుత్వ వివరణ. అదే సమయంల
EWS Reservations | రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
త్తిపోతల పథకాలు | నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం హామీలను తక్షణం అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
దళిత బంధు | తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించింది. కానీ దళిత జాతి మాత్రం వెనుకబడి ఉంది. వందకు వంద శాతం, ఆరునూరైనా సరే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం అని సీఎం
కృష్ణా జలాల వివాదం | కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం
దళిత బంధు కోసం 250 కోట్లు విడుదల లబ్ధిదారులకు ప్రత్యేక కార్డు.. పథకం కోసం ప్రత్యేక చట్టం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో ప్రారంభం ప్రతి జిల్లాలో సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ప్రైజ్ గ్రామస్థాయి నుంచి రాష్�
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు వార్షికాదాయం 8 లక్షలలోపు వారికి వర్తింపు ఉద్యోగ నియామకాల్లో ఐదేండ్లు సడలింపు హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వె�
ఆగస్టు 15 నుంచి అమలు నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేయాలి అధికార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం 6 లక్షల మంది రైతులకు రుణ విముక్తి ఇప్పటికే తొలి విడతలో 3 లక్షల మందికి 25 వేల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కరోనా కష్టా
ఆర్నెళ్ల క్రితమే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన బడ్జెట్లోనూ రూ.1000 కోట్ల కేటాయింపు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్�
భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి రోడ్లు భవనాల శాఖకు క్యాబినెట్ ఆదేశం పెరుగనున్న మరో 900 మెడికల్ సీట్లు హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఏర�
Ts Cabinet : | గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ఆమోదానికి గవర్నర్కు పంపింది.