మంత్రి తలసాని | కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు! ఇదీ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల తీరు కేసీఆర్పై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలు టార్గెట్ నచ్చే జవాబు వచ్చేందుకే లోక్సభలో ప్రశ్నలు కేంద్రం జవాబు పేరుతో ఇరు�
వారికి రాజకీయంగానే బుద్ధి చెప్తాం సీఎం కేసీఆర్ వెంటే దళితజాతి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీఎస్ ఎమ్మార్పీఎస్ నేతలు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దళితబంధుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తు�
హైదరాబాద్ : దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్�
హైదరాబాద్ : బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరె�
సాంకేతిక అద్భుతంగా యాదాద్రి థర్మల్ స్టేషన్ శరవేగంగా సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు రాత్రింబవళ్లు కష్టపడుతున్న 6 వేల మంది కార్మికులు 2023 జూన్ నాటికి 4000 మెగావాట్లు సిద్ధం 30 వేల కోట్లతో సిద్ధమవుతున్న
భవిష్యత్తు అవసరాల మేరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పట్టణాభివృద్ధిపై మేధో మథనంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): పట్టణాలు రాష్ర్టానికి, దేశానికి ఆర్థిక ఇం జిన్ల (ప్రధాన ఆదాయ వనరులు) వం�
మంత్రి శ్రీనివాస్గౌడ్హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్కు సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) రచనలు ఎంతో ఇష్టమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే సిన
‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని’ నాడు మహాత్మా గాంధీ అన్నారు. మరి ఆ పల్లెలు సంతోషంగా ఉండాలంటే వ్యవసాయం సక్రమంగా జరగాలి. వ్యవసాయం జరగాలంటే పెట్టుబడి, నీళ్లు, కరెంటు, ఎరువులు అవసరమవుతాయి. కానీ, కరెంట్ ఎప్పు
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట�