ఉపఎన్నిక కోసం పెట్టింది కాదు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దుబ్బాక/గజ్వేల్, జూలై 28: దళితబంధు పథకం కొత్తగా ఉపఎన్నిక కోసం ప్రవేశ పెట్టలేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. 2021 అసెంబ్లీ బ�
స్వప్రయోజనాల కోసమే బీజేపీలోకి ఈటల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణచౌక్, జూలై 28: సీఎం కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేతగా అభిమానిస్తామని, పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయన
ఇచ్చిన హామీల అమలుపై సమీక్ష ఫిబ్రవరిలో 13 లిఫ్ట్లకు శంకుస్థాపన ఏడాదిన్నరకాలంలోనే పూర్తిచేస్తానని ప్రకటన కృష్ణాకు గోదావరి నీళ్ల ప్రతిపాదనపై చర్చ హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉమ�
ఆరు వేల కోట్లతో రెండో విడత కార్యక్రమం జమ్మికుంటలో ప్రారంభించిన మంత్రి తలసాని 500 కుటుంబాలకు 12 వేల గొర్రెలు పంపిణీ ఆఖరి గొల్ల, కుర్మ ఇంటి దాకా గొర్రెలు అందిస్తాం సీఎం కేసీఆర్ పాలనే ఈ రాష్ర్టానికి శ్రీరామ ర�
సినారె సారస్వత సదనం నిర్మాణానికి చర్యలు: సీఎం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ యనక�
ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పుట్టిన గొప్ప ఆలోచనే ‘దళిత బంధు’ పథకం. ఏండ్ల తరబడి సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు వెనక్కి నెట్టివేయబడ్డారు. నేటికీ దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నది. దుఃఖాన్ని దిగమింగుకొని జ�
సీఎం కేసీఆర్ | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.
దేశానికే దిక్సూచి తెలంగాణ వ్యవసాయ విధానాలు | తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ
మంత్రి జగదీష్ రెడ్డి| అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్ల�
మంత్రి హరీశ్| రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా నేటికీ దేశంలోని 28 కోట్ల మంది దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంలో మగ్గుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా అనేక
మత్స్యకార కులాలైన గంగపుత్ర, ముదిరాజ్ల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఈ రెండు కులాల ప్రతినిధులతో సమావేశాన్ని మత్స్యశాఖ నిర్వహ
ఎత్తుకొన్నమంటే.. కొన ముట్టేదాకా ముందుకే.. దళిత బంధుపై అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన హుజూరాబాద్ దళితులు పథకాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టుడు కాదు ఆర్థిక ఎదుగుదల.. ఆత్మగౌరవమే లక్ష్యం దళితబం
దళిత కాలనీల్లో స్థానిక యువతకే పనులు దళితులందరికీ ఇండ్ల నిర్మాణం భూసమస్యలన్నీ పరిష్కరించాలి ఇప్పుడు ఊర్లల్ల ప్రేమ కొంత ఉన్నది, కొంత మేర ఈర్ష్య, ద్వేషం ఉన్నది. ఊర్లె ఎల్లయ్య బిడ్డ లగ్గం అయితుంటే.. ఎైట్లెతద�