ప్రపంచ వారసత్వ జాబితాలో చారిత్రక ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆమోదం కాకతీయుల కళా వైభవానికి ఇక విశ్వకీర్తి రాష్ట్ర ప్రభుత్వ సుదీర్ఘ కృషికి దక్కిన ఫలం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హర్షం రాళ్లలో పూ
మంత్రి శ్రీనివాస్గౌడ్ | సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. రామప్ప ఆలయానికి
రామప్ప | ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం వెనుక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల �
లష్కర్| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించ
గొల్ల, కుర్మల మాదిరిగా తమకు కూడా గొర్రెల యూనిట్లను అందిస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో హట్కార్ సమాజ్ కులస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వారు కామారెడ్డి జిల్లా మద్నూర్లో సీఎం కే
అర్హులందరికీ దశలవారీగా అమలు వివక్షల నుంచి విముక్తి చేసే పథకం దేశానికే ఆదర్శంగా దళిత బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సీఎంకు ధన్యవాదాలు చెప్పేందుకు తరలొచ్చిన హుజూరాబాద్ ప్రజలు ఎస్సీ కార్పొరేషన్ చై�
వైద్య సదుపాయాలు మరింత బలోపేతం అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�
హైదరాబాద్ : దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత �
ఏడుగురు దుర్మరణం నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం మృతులంతా హైదరాబాద్ వాసులే ప్రధాని మోదీ సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి నాగర్కర్నూల్/ హైదరాబాద్, జూలై 23 (న�
ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): విశ్వక్రీడా వేదికపై భారత కీర్తి పతాకం ఎగరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. టోక్యోలో శుక్రవారం ప్రారంభమైన 32వ ఒలింపిక్స్ క్రీడల్లో ప�
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వ�