ప్రతిఒక్కరూ చిరునవ్వుతో బతకాలి అభివృద్ధికి కులం, మతం, జాతిలేదు పంటను పదిమందికి పంచుతున్నం తెలంగాణ రైతు కాలరెగరేస్తున్నడు కౌశిక్రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్�
ఎంపీ బండా ప్రకాశ్ హైదరాబా ద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఎలాం టి ఆంక్షలు లేకుండా 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్, గంగపుత్ర యువతకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్య త్వం ఇచ్చేలా సీఎం కేసీఆర్ ఆదేశా లు ఇవ్
రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు ఎప్పుడు పునఃప్రారంభం కానున్నాయి? హాలులో బొమ్మ ఎన్నడు పడనుంది? అనే ప్రశ్న ప్రస్తుతం సగటు సినీ అభిమానులందరిలో నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో మూతపడిన థి�
హైదరాబాద్ : దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గంగా జమునా తెహజీబ్కు వారధి కట్టిన అక్షర సారథి దాశరథి అని సీఎం అన్నారు. దాశరథి స్ఫూర్తితో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగ�
హైదరాబాద్ : తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టినందుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి వర్�
హైదరాబాద్ : తెలంగాణ పునర్నిర్మాణం ఒక ట్రాక్ ఎక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలకు భయపడి తమ ప్రస్థానాన్ని ఆపమని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్ నేత, టీపీ�
హైదరాబాద్ : రాష్ర్టాభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కౌశిక్రెడ్డి భవిష్యత్కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్న
హైదరాబాద్ : టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమం�
సీఎం కేసీఆర్ | కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదం బాలరాజ్ యాదవ్ అన్నారు.
ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి ఆహ్వానం పలికారు. మంగళవ
రామగుండంలో సింగరేణి మెడికల్ కళాశాల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడి సింగరేణి ప్రాంత సమస్యలపై నేతలతో సమీక్ష ఇంటి నిర్మాణానికి నగదు సాయంపై సానుకూలత 43,899 మంది ఉద్యోగులు,కార్మికులకు లబ్ధి హైదరాబాద్�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ముస్లిం సోదరులకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, అమితమైన భక్తికి బక్రీద్ పండుగ ప్రతీకని పే
సీఎం కేసీఆర్కు కొత్త డైరెక్టర్ ధన్యవాదాలు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) డైరెక్టర్గా గంప గోపాల్ను ప్రభుత్వం నియమించింది. భారత్ డైనమిక్స్ �
రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని దళిత సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఈ పథకం దేశ�