నగరవాసులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోండి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం జంట జల�
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఆదివారం జరిగే లష్కర్ బోనాల్లో పాల్గొనాలని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. గురువారం తన కుమారుడు రామేశ్వర్గౌడ్తో కలిసి ప్ర�
రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం పొంగిన వాగులు.. పొర్లుతున్న ప్రాజెక్టులు.. హోరెత్తిన జలపాతాలు.. చెరువుల మత్తళ్లు మూడురోజులుగా రాష్ర్టాన్ని కమ్మేసిన వాన 60 చోట్ల 7 నుంచి 20 సెం.మీ. పైగా వర్షం నిర్మల్ జిల్లా ద�
ప్రగతిభవన్లో హుజూరాబాద్ వాసులకు అవగాహన పథకం లక్ష్యం, అమలుతీరుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం పైలట్ నియోజకవర్గం నుంచి 427 మందికి పిలుపు హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలం�
హైదరాబాద్ : ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్
హైదరాబాద్ : మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చ�
హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, తీ�
జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల�
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి | నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
దళితబంధు కుటుంబంలో కడగండ్ల మాటే ఉండదు ఆ పది లక్షలకు కుటుంబ పెద్దే ఓనరైతడు బ్యాంకు కిస్తీలు, ఈఎంఐలు కట్టనక్కరలేదు దళితబంధుకు సపోర్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ పైసలు ఎందుకు, ఎట్ల ఖర్చు చేసిండో చూస్తం ప్రత్