హుజూరాబాద్లో ఇంటింటా దళితబంధు గురించి వివరిస్తాం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి ఖైరతాబాద్, జూలై 20: దళితుల సాధికారితకు అహర్నిషలు కృషిచేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎస్సీ కార్పొరే�
మెహిదీపట్నం, జూలై 20: అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం కేసీఆర్ చేతల ముఖ్యమంత్రి అని నిరూపిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు అన్నారు. దళితబంధుపై హర్షం వ్యక్తంచేస
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నది. ఇది గిట్టని కొందరు రెండేండ్ల నుంచే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. చాపకింద నీరులా అసమ్మతివాదులను కూడగట్టే ప్రయత్నంల�
రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు.
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సీఎం అన్నారు. ప్రవక్త శాంతి బోధనలను అనుసరించాలన�
హైదరాబాద్ : గొర్రెల యూనిట్ పెంచిన ధరను రూ. 1,75,000 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీడీ లు కట్టి ఉన్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండో విడత గొర్రెల
తొలి ఏకాదశి | ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో
సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నిం�
వారి ఉపాధి కోసం వినూత్న పథకాలు.. సత్వరమే ఆర్థిక స్వావలంబన కలగాలి అధికారులు ముందుగా సెన్సిటైజ్ కావాలి తర్వాత లబ్ధిదారుల్లో ఉద్దీపన కల్గించాలి వారి అభివృద్ధిని వారే నిర్వచించుకోవాలి చైతన్యంతో ఉత్పత్తి�
ఈ నెల నుంచే అమలు.. 9,355 మందికి లబ్ధి సీఎం కేసీఆర్కు జూనియర్ కార్యదర్శుల కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వే�