హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్త
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీఎం కేసీఆర్ను కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ
హైదరాబాద్ : అనాటి ఘోరమైన పరిస్థితుల్లో ఒంటరిగా బయల్దేరి, చిత్తశుద్ధితో మొండిగా ప్రయత్నిస్తే ఇవాళ తెలంగాణ సాధ్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాధ్యం కావడ
మంత్రి తలసాని | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
పారాబాయిల్డ్ వద్దు దేశంలో దొడ్డు బియ్యానికి తగ్గిన డిమాండ్ సన్న బియ్యం సేకరణకే ఎఫ్సీఐ సుముఖం కొత్త పారాబాయిల్డ్ మిల్లులతో నష్టమే సాధారణ రైస్ మిల్లుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు హైదరాబాద్�
ఇప్పటికే 1.30 లక్షల పోస్టులు నింపాం మరో 50 వేల పోస్టుల ప్రక్రియకు శ్రీకారం స్వరాష్ట్ర ఫలాలను యువతకు అందిస్తున్నాం యువత నైపుణ్యాలను బాగా పెంచుకోవాలి భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ ముఖ్యమంత్రి
ఉమ్మడి పాలనలో ఆకలికి చిరునామా పేదరికం, నిరక్షరాస్యతతో కన్నబిడ్డలనే అమ్ముకున్న వైనం స్వరాష్ట్రంలో తండాల రాతమార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం పంచాయతీగా గుర్తింపుతో మారిన దశ స్వయంపాలనతో అభివృద్ధిలో
ఓడిపోతాననే భయంతోనే నోట్ల కట్టలు, కుంకుమ భరిణిలు పంచుతున్నవా! ప్రజల మద్దతు ఉంటే ఇంత భయమెందుకు? ఓట్ల కోసం గింత దిగజారుడు రాజకీయాలా? జిమ్మిక్కులతో ప్రజల మనసు గెలువలేవు ఈటలపై మంత్రి హరీశ్రావు మండిపాటు ప్రజ�
తెలంగాణను జలదృశ్యంగా మార్చి, దేశానికే ధాన్యాగారంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహార శుద్ధియూనిట్ల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు బృహత్తర ప్రణాళికను ప్రకటించటం హర్షణీయం. సాగు అనగానే వరి, వ�
ప్రజల ఆసక్తులు, ప్రజా ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. సామాజిక చైతన్యం కొరవడిన చోట ప్రజల ఆసక్తులు కేవలం వ్యక్తిగత లబ్ధితో ముడిపడి ఉంటాయి. ఇలాంటప్పుడే పాలకులకు దీర్ఘ దృష్టి, సామూహిక చింతన, మానవీయ దృక్కోణం ఎం�