మంత్రి ప్రశాంత్ రెడ్డి | ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గుర్తించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆర్అండ్బీ, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల్లోని ఖాళీలను గుర్తించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రె
తెలంగాణ దళిత బంధు | దళితుల సాధికారత సాధనకు సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు.
30% జీతం పెంచినందుకు ఆశావర్కర్ల కృతజ్ఞతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, కార్మికుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి.. కే చంద్రశేఖర్రావు అని టీఆర్ఎస్కేవ�
తెలంగాణ దళిత బంధు | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 56 వసంతాలు పూర్తి చేసుకుని 57వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆ�
ఆయిల్పామ్ సాగుతో ఆదాయం మస్త్ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిరులు కురిపిస్తున్న పంట ఖర్చులు పోను.. 80,000 పైగా లాభం పండించే పంట లాభం తెచ్చిపెట్టాలి.. రైతు ధనవంత�
ప్రజారోగ్యం, పర్యావరణం రెండూ కీలకమే వ్యర్థాల శుద్ధిలో అత్యాధునిక టెక్నాలజీ మానవ వ్యర్థాల శుద్ధికోసం ఎఫ్ఎస్టీపీల నిర్మాణం పారిశుద్ధ్యంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వె�
మంత్రి తలసాని | సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలు, మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం న�
ఎమ్మెల్యే రేఖా నాయక్ | ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి శంకర్ నాయక్ (74) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి
తెలంగాణ బంగారు తునక.. పరాధీనమై నలిగిపోయినం కలలుగన్న తెలంగాణను సాధించేదాకా విశ్రమించను మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవాలె అనేక అంశాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చాం చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కా
సాగునీటిపై అన్యాయాన్ని సహించేది లేదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు విభజన హామీలు సాధించే వ్యూహం ఉండాలి పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా కొట్లాడండి టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం హైద�
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రతినిధులు, ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును శుక్రవారం ప్రగత�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�