హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మహర్ధశ పట్టిందని.. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులతో మిల్లింగ్, అనుబంధ రంగాలకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫ�
హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజ�
మూడేండ్ల పాటు పెట్టుబడి ప్రోత్సాహకం ఎకరాకు రూ.36 వేల చొప్పున సహాయం పలు శాఖలకు నర్సరీల పెంపు బాధ్యత 20 లక్షల ఎకరాల్లో సాగు చేసే లక్ష్యం రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప�
జిల్లాకో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటైనర్ డిపోల ఏర్పాటు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగారెండు లక్షల మందికి ఉపాధి లాజిస్టిక్స్పాలస
ఉత్పత్తికి తగ్గట్టుగా మిల్లులు, నిల్వ సామర్థ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 1.4 కోట్ల ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల్లో ఖాళీలను నింపాలి ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమ
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ నల్లగొండ రూరల్, జూలై 14: యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర
హైదరాబాద్ : నూతన జిల్లాలు, కొత్త జోన్ల వారీగా ఖాళీల గుర్తింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, నూతన జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీ�
హైదరాబాద్ : పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ న�
హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్