పుట్టినరోజు సందర్భంగా సీఎంను కలిసిన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం ప్�
కరోనా నియంత్రణ| కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొత్తగా నమోదవుతున్నాయని, వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి అన్నారు. రిజ్వీ న
ఏపీతో కొట్లాటే కృష్ణా జలాల కోసం దేవునితోనైనా తలపడుతాం పాలమూరు-రంగారెడ్డిని శరవేగంగా పూర్తిచేస్తాం రాష్ట్రంలో ఉన్నన్ని పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం తెలంగాణ రాజన్న సి�
హైదరాబాద్ : ఆదివారం బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనా
కరోనాను నియంత్రించేందుకు చర్యలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం సరిహద్దు జిల్లాల్లో పర్యటించండి కరోనా వ్యాప్తిపై లోతుగా విశ్లేషించండి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలి హెల్త్ సిటీగా వరంగల్ను తీర్�
కొత్త జోనల్ వ్యవస్థతో తొలగిన అడ్డంకులు స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి ర�
కరోనా నియంత్రణ, పల్లెప్రగతి, పట్టణప్రగతి హరితహారం, వ్యవసాయం, ఉద్యోగాలపై చర్చ కొవిడ్-19ను పూర్తిగా నిరోధించటంపై వ్యూహరచన హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 13న ప్రగతి భవన్ల�
నల్లగొండ : దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంకిత భావంతో పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయిన ర�
రాష్ట్రంలో మరోసారి జ్వర సర్వేకు సీఎం కేసీఆర్ ఆదేశం | కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధ�
హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ సీఎం కేసీఆర్కు ఆహ్వా�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మ�