నోడల్ అధికారులుగా అదనపు కలెక్టర్లు ఎఫ్టీఎల్, సర్వే నంబర్లు గుర్తించే బాధ్యతల అప్పగింత హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నుంచి బదిలీ ప్రత్యేకంగా జీవోను జారీ చేసిన ప్రభుత్వం సిటీబ్యూరో, జూలై 7 (నమస్త
త్వరలో సింగిల్ పిక్ పత్తి.. ఒకే కాతలో పంటంతా చేతికి! మూడు రెట్లు పెరగనున్న పంట దిగుబడి అదే స్థాయిలో అన్నదాతకు ఆదాయం ఎకరం విస్తీర్ణంలో 25 వేల మొక్కలు! ఒక ఎకరాకు 13-15 క్వింటాళ్ల దిగుబడి పాత విత్తనాలతోనే అద్భుత
వేగంగా సచివాలయం పనులు బేస్మెంట్ స్లాబ్ సగం వరకు పూర్తి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో వేయి మంది కార్మికులు పనిచేస్�
దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత�
యాదాద్రి భువనగిరి :రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడ
సీఎం కేసీఆర్| బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన సేవలందించారని చెప్పారు. ఆయన మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. ది
3.76 లక్షల మొక్కల పంపిణీ 1,510 టన్నుల శిథిలాల తరలింపు 1,248 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మ�
కేసీఆర్ ఒక్కరే ప్రజల కోసం పని చేస్తున్నారు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు మోసపోవటం ఖాయమని.. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేస్తున్�
తెలంగాణపై కేంద్రం శీతకన్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లెప్రగతి దేశానికి రోల్మోడల్: మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పథకాలు భేష్ అంటూ అవార్డులు ఇస్తున్న కేంద్ర ప�
భారీగా పెరుగనున్న ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా 1,050తో కలిపి మొత్తం 6,165 కొత్త నర్సింగ్ కాలేజీల్లో 1,250 సీట్లు గ్రామీణ ప్రాంతాలకూ టెర్షియరీ కేర్ సేవలు సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్యరంగం పురోగతి హైదరాబాద్, జూలై 6
భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.., గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి..స్వాతంత్య్రానంతరం మన నాయకుల నుంచి వింటూ వస్తున్న నినాదాలు ఇవి. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప�