రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల వేదికమీద నుంచి చెబుతున్న ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నం. ఫలితాలు కనబడుతున్నయి. ఆ ఫ
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్లలో స�
సర్దాపూర్లో మార్కెట్ యార్డును ప్రారంభించిన సీఎం | జిల్లా కేంద్రం శివారులోని సర్ధాపూర్ గ్రామంలో మార్కెట్ యార్డును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కేటీఆర�
నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల భవనంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఐడీటీఆర్కు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం | ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | సిరిసిల్లలోని కార్మికుల కోసం తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అం
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.
ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువెళ్లండి కేంద్రానికి బండి సంజయ్ లేఖ తెలంగాణ బీజేపీ ఎంపీ నోట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన సీమ ఎత్తిపోతల పథకం 50% పూర్తయిందని అంగీకారం కేంద్రం ఎందుకు ఆపలే�
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
99 శాతం గ్రామాల్లో వినియోగం చెత్త తరలింపు నుంచి ప్రతి పనికీ వాడకం 1200 కోట్లతో సమకూర్చిన ప్రభుత్వం అద్భుత ఫలితమిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచన మూడు ‘టీ’ల మురిపెంగ్రామాల పచ్చదనం, పరిశుభ్రతలో కీలకం హైదరాబాద్, జ
సీఎం స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి ఆర్థిక మంత్రి హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూలై 3: సిద్దిపేట రూర ల్ మండలం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో 56, మాచాపూర్ గ్రామ పంచాయతీలోని హరీశ్నగర్లో 30 �
హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో కీలక సమీక్ష న�
పల్లెప్రగతి| ప్రతి ఒక్కరూ పల్లెప్రగతిలో భాగస్వాములవ్వాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతిలో భాగంగా దామెర మండలం కోగిల్వాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపకల్పన ప్రభుత్వోద్యోగాల్లో ఇక 95 శాతం స్థానికులకే ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి కొత్త విధానంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు సుదీర్ఘ కసరత్తు తర్వాత, గొప్ప విజన్తో కొ