ఇప్పుడు ఏ పంటలు సాగు చేస్తున్నారు పదే పదే వాటి సాగుకు కారణమేంటి? అభిప్రాయాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ పది అంశాలతో రైతులతో ప్రత్యేక సర్వే హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు?..
మొక్కవోని దీక్షతో రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా సొంత పాలనలో ఫలాలు ఎంత రుచిగా ఉంటాయో చూపిస్తున్నారు. తెలంగాణ రాకముందు లక్షలాది ఎకరాలకు నీటివసతి లేక తిండిగింజలకు కరువైన పరిస్థితినుంచి ఇ�
భగీరథా! నీ ప్రయత్నం హర్షణీయం.నేను ఉన్నపళంగా దుమికితే.. తట్టుకునే శక్తి ఉర్వికి లేదు’ అంది దివిజ గంగ. ఎగిసిపడుతున్న గంగను తన సిగలో ముడిచాడు శంకరుడు. సురగంగ శివగంగ అయ్యింది. జట నుంచి జాలువారి భగీరథిగా మారింద�
సీఎం కేసీఆర్| ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హూందాతనంతో.. సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలని సీఎం ఆకాంక�
పట్టణ, గ్రామీణ స్థాయిల్లో కమిటీలు నివేదిక సీఎంకు చేరేదాకా పెద్ద కసరత్తే హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఇప్పుడు ఎక్కడచూసినా భూ విలువ పెంపుపైనే చర్చ. రాష్ట్రంలో భూమి విలువను పెంచాలని సర్కారుకు మంత్రి�
తుది దశకు దరఖాస్తుల వెరిఫికేషన్: మంత్రి గంగుల హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులైన వారందరికీ త్వరలో కొత్త రేషన్కార్డులు జారీచేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దరఖాస్తుల ప�
హైదరాబాద్ : ప్రతీ ఏడాది జులై 1వ తేదీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 29: ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతోపాట�
ఈటల.. సీఎం పదవి తప్ప అన్నీ అనుభవించిండు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే హుజూరాబాద్ ప్రజలు మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంక, జూన్ 29: అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదం చేస్తున్నారన�
హైదరాబాద్/ ఖైరతాబాద్/ కవాడిగూడ, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆలయాలు కడతామని ఎస్సీ కార్పొ�
హైదరాబాద్ : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు వెల