1200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అవసరమైతే మరో 500 కోట్లు ఖర్చు తొలుత నియోజకవర్గానికి వంద కుటుంబాలు ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం రైతుబంధు, ఆసరా పెన్షన్ల మాదిరిగా ఖాతాల్లోకి దళితోద్ధరణకు మిషన్మోడ
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్ధిక, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతానిక
సమిష్టిగా సమర్థించిన అన్ని పార్టీలు మంచి పథకమంటూ ప్రశంసలు సీఎం కేసీఆర్కు అభినందనల వెల్లువ 10.30 గంటలపాటు అఖిలపక్ష భేటీ హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసు�
దళిత సాధికారత పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ : ఎస్సీల అభివృద్ధి గురించి ఇంతగా తపించే సీఎం కేసీఆర్కు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం దళిత్ ఎంపవర్మె
హైదరాబాద్ : భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే తన దృఢ సంకల్పం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకు ప్ర�
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయడానికి ప్రతి మంత్రికి రూ.2 కోట్లు, జిల్లా కలెక్టర్కు కోటి రూపాయల నిధులను కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయ
హైదరాబాద్ : సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో అఖిలపక్ష భేటీ ప్రారంభం అయింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీల�
హైదరాబాద్ : సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, �
గుత్తా సుఖేందర్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్�
అఖిలపక్ష సమావేశం| సీఎం దళిత సాధికారతపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా �
ఎస్సీల అభివృద్ధికి ఆత్మీయ పథకాలు, ఆదర్శవిధానాలు ఏడేండ్లలో రూ.55 వేల కోట్లకుపైగా వెచ్చించిన ప్రభుత్వం లక్షల మంది దళిత యువకులకు ఉపాధి, ఉద్యోగాలు ఎస్సీ గురుకులాలు వందశాతం పెంపు.. నాణ్యమైన విద్య దేశానికే ఆదర్