9,178 మంది ఉపాధ్యాయులకు అవకాశం జూలైలో మొదలుకానున్న ప్రక్రియ ముఖ్యమంత్రి కేసీఆర్కు పీఆర్టీయూ విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో పదోన్నతుల పండుగ అతిత్వరలో ప్రారంభం కానున్నది. తాజా స�
8 లక్షల కుటుంబాలకు లబ్ధి ఏటా కొంతమంది లబ్ధిదారుల ఎంపిక ఈ ఏడాది రూ.1000 కోట్ల వ్యయం సబ్ప్లాన్తో ఈ స్కీంకు సంబంధం లేదు కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): శరీరంలో ఒక భాగం పాడ�
దళిత్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
పల్లె ప్రగతి | తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది.
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్�