సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు సిరిసిల్ల, జూన్ 24: సీఎం కేసీఆర్కు మానేరు రైతాంగం తరఫున మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎగువ మానేరు ప్రాజెక్ట్ చరిత్రలో మొ�
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒక్క ఏడాదిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు చరిత్ర సృష్టించారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు
వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం నేత సుదర్శన్ సూర్యాపేట టౌన్, జూన్ 24 : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అందరి సమస్యలు పరిష్కారమవుతున్నాయని, మిగిలి ఉన్న సమస్యలను సైతం పరిష్కరించుకుంటామని వైద్య, ప్రజారోగ్య ఉద్య�
మానవాళి చరిత్రలోనే అత్యద్భుతం కాళేశ్వరం నీటి ప్రాజెక్టు. నీరు పల్లమెరుగు అనే ప్రకృతి తత్వానికి విరుద్ధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అత్యంత తక్కువ సమయంలో, ఏకంగా ఒక నదినే ఎగువకు పారించి,
ఈమధ్యనే ముఖ్యమంత్రి సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను, పోలీసు భవనాలను ప్రారంభించారు. కలెక్టరేట్లలోనే జిల్లాకు చెందిన అన్ని శాఖల కార్యాలయాలనూ ఏర్పాటు చేసి ప్రజలకు మరిం�
నువ్వూ.. నేనూ..కలిసి భోంచేయడమంటేకడుపు నింపుకోవడం కానే కాదురక్త సంబంధాలకు పాదులు తీయడం!పాయలు పాయలుగా చీలిబతుకులీడుస్తున్న వేళనలుగురు ఒక చోట కలుసుకునిసద్దులిప్పుకోవడమే ఒక సంబురం!భౌతిక వాదంఅందరికీ బాగా ఒ
పీవీ కాంస్య విగ్రహం| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించనుంది. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పీవీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీ
కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ | రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. పథకంలో భాగంగా గురువారం 30 ఎకరాల రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది.
తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది.