నేడు 2.09లక్షల రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’ | రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. మంగళవారం పథకం కింద 2.09లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.651.07 సాయం జమకానుంది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగు ఆంధ్రాలో 30 లక్షల టన్నుల ధాన్యం కొంటే.. తెలంగాణలో 90 లక్షల టన్నులు కొన్నాం రైతు చనిపోతే ఎక్కడా రూ.5 లక్షల పరిహారం ఇస్తలే : మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, జూన్ 21 (నమస్తే తెలం�
గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం యాదాద్రి భువనగిరి, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతేడాది ఇచ్చినమాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి మ�
యాదాద్రి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం సాయంత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి చేరుకున్నారు. యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తున్నారు. ప్రధాన�
మేయర్ విజయలక్ష్మి | నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన జన్మదినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
కేసీఆర్ | రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలను మరింత బాగు చేసుకునేందుకు జులై
సీఎం కేసీఆర్ శంకుస్థాపన | వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.