ఆర్థిక సంస్కరణల దీపస్తంభం నరసింహారావు సమాజ అభ్యున్నతికి అంతా పాటుపడాలి పీవీకి మనమంతా ఇచ్చే ఘన నివాళి అదే జ్ఞాన భూమిలో స్ఫూర్తినిచ్చే స్మృతి చిహ్నం శత జయంతి సమాపన సభలో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో క�
వారి జీవితాల్లో గుణాత్మక మార్పునకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది దళిత మేధావులంతా కలిసి రావాలి రూ.40 వేల కోట్లతో పథకం అమలు త్వరలోనే ఒక రోజంతా వర్క్షాప్ రాష్ట్రంలో దళిత సాధికారత సాధించి యావత్
ఉత్తర్వులు అందించిన మంత్రి పువ్వాడ, ఎంపీ నామా కుటుంబ సభ్యులకు రూ.35 లక్షల ఆర్థిక సాయం ఖమ్మం, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుల అదుపులో మరణించిన ఖమ్మం జిల్లా చింత
వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. తమ ఊరిని తామే తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి వాసాలమర్రి కార్యక్షేత్రం దారి చూపుతుంది. ప్రజల మధ్య ఐక్యమత్యం వెల్లి విరిసి మర్రి ఊడల్లాగ�
సీఎం కేసీఆర్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా నల్గొండ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
మంత్రి కేటీఆర్| మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ మ