పోతిరెడ్డిపాడుతో వైఎస్సార్ జల దోపిడీ సీమ లిఫ్ట్తో మరో దోపిడీకి జగన్ యత్నం ఏపీ సీఎంపై మండిపడ్డ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం, జూలై 2: ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు న
ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టవద్దు సీమాంధ్రులతో నాడు, నేడు సఖ్యతతో ఉన్నం ఏపీ సీఎం వ్యాఖ్యపై మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమ యంలోనే తాము సెటి లర్ అనే పదం వాడ �
ఒక్కరోజే 53.7 లక్షల మొక్కలు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్�
పేదోళ్ల పార్థివదేహాలకూ గౌరవప్రదంగా అంత్యక్రియలు గ్రామానికో వైకుంఠధామంతో మార్పు రూ.1554 కోట్లతో నిర్మాణం.. 97% పూర్తి పట్టణాల్లో నిర్మాణాలకు రూ.200 కోట్లు పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు హైదరాబాద్, జూలై 2 (న�
వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత �
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 1: సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి కొనియాడారు. ‘దళిత సాధికారత పథకం’ ప్రవేశపెట్టినందుకు గాను తార్నాక డివిజన్ లాలాపేటలోని జయశంకర్
ప్రతి ఒక్కరితో ఆత్మీయ పలుకరింపు సమస్యలపై ఆరా.. పరిష్కారానికి ఆదేశాలు హుజూరాబాద్ టౌన్, జూలై 1: అమ్మా బాగున్నారా..?, అన్నా బాగున్నారా..? అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ దళితులను ఆప్యాయంగా పలుకరించ
తెలంగాణ పల్లె మాట ప్రగతి బాట పండుగలా పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం ప్రారంభం హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు జననం నుంచి మరణం దాకా మనిషికి తోడు ఉండేది చెట్టే. నీడనిచ�
ఏడేండ్లలోనే 70 ఏండ్ల అభివృద్ధి 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం 4న సీఎం కేసీఆర్ చేతులమీదుగా 1320 బెడ్రూం ఇండ్లు పంపిణీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు మార్గ�