మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | జిల్లాలోని మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క అదిప్పుడు చెట్టయింది.
ఈ రాష్ట్రం నుంచే 140.82 లక్షల టన్నులు కొనుగోలు సీఎంఆర్ అప్పగింతకు సెప్టెంబర్ 30దాకా గడువు రైతులు సన్నరకాలనే సాగుచేయాలి ఎఫ్సీఐ రీజినల్ జీఎం అశ్వినీకుమార్ గుప్తా హైదరాబాద్, జులై 5 (నమస్తే తెలంగాణ): తెలంగా�
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ దేవుడు. అడగ్గానే వరాలు ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెల స్టయిఫండ్ రూ. 1,500 నుంచి రూ. 5,000 పెంచిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని నర్సింగ్ విద్యార్థులు, అధికారులు స్వీట్లు పంచుకు�
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధిచేసేందుకు.. భవిష్యత్తులో అనూహ్యమైన విపత్తులను ఎదుర్కోవడానికి వీలుగా మౌలిక వసతులు కల్పించడానికి రూ.పది వేల కోట్లతో కార్యాచరణ చేపట్
మన చెపుతుంది చెట్టు తన మూలాలను పండులో దాచి భావి తరాలకు అందిస్తుంది. మనిషి తన మూలాలను జన్యువుల్లో దాచి వారసులకు అందిస్తాడు. అలాగే ఈ భూమి కూడా. తను ఆశ్రయమిచ్చిన అనేకానేక జీవుల, జాతుల స్మృతులకు మనకోసం మట్టి ప�
రాజన్న సిరిసిల్ల : గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట
రాజన్న సిరిసిల్ల : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం
రాజన్న సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణ మంజూరుకు సీఎం కేసీఆర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్త నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాలను సీఎం ఆదివారం ప్రారంభించారు. అక్కడి కళాశాల �
రాజన్న సిరిసిల్ల : గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఏవిధంగానైతే రూ.5 లక్షలు బీమా అందజేస్తున్నామో అదేవిధంగా చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరీంనగర్ జిల్లా ఇవాళ ఒక సజీవ జలధారల అమృతవర్షిణిలా తయారైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట�
సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని సిరిసిల్ల కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ సి