Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతరత్న �
మిషన్ భగీరథ నీటితో గ్రామంలో కిడ్నీ సమస్యలకు చెక్ ఏడాదికాలంగా కొత్త కేసుల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు తాజాగా పరీక్షలుచేసి ఫ్లోరైడ్ లేదని తేల్చిన అధికారులు (గంజి ప్రదీప్కుమ�
దళితుల అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం వారి జీవితాల్లో ఒక మైలురాయి. ఏ ప్రభుత్వమైనా తీసుకొచ్చే అభివృద్ధి నమూనా ఓట్లు, సీట్లక
పది మంది ఉన్నా వాహనం ఏర్పాటు 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ�
అణచివేయబడిన జాతుల పురోభివృద్ధి, సామాజిక సమానత్వం కేంద్రంగా నవభారత నిర్మాణం జరగాలని బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటివారు స్వాతంత్య్రానికి పూర్వం కృషిచేశారు. దీని ఫలితంగా అనివార్య పరిస్థితుల్లోనే కొన్ని �
రాష్ర్టాలన్నింటికంటే అతి చిన్న వయస్సును కలిగిన తెలంగాణ రాష్ట్రం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టడం సాహసోపేతం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన సముదాయాల్లో దళిత కులాలు అగ్రభాగంలో నిలుస్తాయి. 2011 జనాభా లెక్�
మంత్రి కొప్పుల ఈశ్వర్ | ‘దళితబంధు’ అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం, కుట్రలు, కుతంత్రాలను సీఎం కేసీఆర్ రేపు సభా వేదికగా పటాపంచలు చేస్తారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్�
చిక్కడపల్లి :దళిత బంధుతో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ (బబ్లు) ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి చౌరస్తా వద్ద నిర్వ�
Huzurabad | దళిత బంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ నాయకులు దళిత బంధు ఆపాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన దళిత బంధు
Huzurabad | మా జీవితాల బాగు కోసం దళిత బంధు అమలు చేస్తున్న కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇంకా పది, ఇరవై సంవత్సరాలు కానీ.. బతికినన్ని దినాలు కేసీఆర్�
సీఎం కేసీఆర్| తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.