Huzurabad | దళిత బంధు పథకాన్ని కూడా విమర్శిస్తున్నావు. దళితులకు దళితబంధు ఇవ్వొద్దా? వాళ్లు బాగుపడొద్దా? నఈ జీవీంతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావు. డిపాజిట్లు కూడా దక్కవు. ఓటమి కోసం శాయశక్తులా పని చేస్�
Huzurabad | తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు ఒకప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేసేవారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పెట్టుబడి సాయం అంద�
Huzurabad | హరీశ్రావును కాదని మీకు ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కీలకమైన ఆర్థిక శాఖ ఇచ్చిండు. ఆ తర్వాత కీలమైన ఆరోగ్య శాఖను మీ చేతిలో పెట్టిండు. అప్పుడు గుర్తుకు రా
Huzurabad | తెలంగాణ ఉద్యమకారుడైనా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈటల రాజేందర్ తెల్ల బట్టలు ధరించిన వ్యక్తులనే దగ్గరకు రానిస్తడు. మన లాంటి సామాన్య కార్�
Huzurabad | మా ఓటు టీఆర్ఎస్కే. ఈటల రాజేందర్ ఏం చేసిండు మాకు. రోడ్లు వేయలేదు. లైట్లు వేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే సపరేట్ పార్టీ పెట్టకపోయినవ్. నీ స్వార్థం కోసం, ఆస్తులను దక్కించుకునేం�
Huzurabad | మాకు ఓ తండ్రి లాగా దళిత బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ సార్ను ఎల్లప్పుడూ దేవునిలా కోలుచుకుంటాం. మనస్ఫూర్తిగా కేసీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలని కోరుక�
సీఎం కేసీఆర్ దార్శనికుడు.. పెద్ద కలలు కంటారు.. నిజంచేస్తారు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని మాత్రం చూపడం లేదు నియోజకవర్గాల పునర్విభజనపై శాస్త్రీయ విధానం అవసరం నేను �
ఆదాయం వచ్చేవాటినే ఎంచుకోండి 15 మంది దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ సూచన కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారులకు అధికార యంత్రాంగం దన్నుగా నిలుస్తున్నది. యూనిట్ల ఎంపి�
దళిత సాధికారత కోసం ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్లో ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర�
సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లుహైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 8 సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభోత్సవానికి అధికారులు ఏర
హైదరాబాద్ : రాష్ట్రంలో రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుంది.రూ.25 వేల నుంచి రూ.50 వేలలోపు రుణాలున్న రైతులకు నిధుల విడుదల కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండోరోజు మంగళవారం 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద �