Huzurabad | ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వందకు పైగా పథకాలను అమలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఈటల ఏడ్సినా శూన్యమే.. ఆయనను కచ్చితంగా ఓడిస్తాం. ఒక వేళ ఆయన గెలిస్త�
Huzurabad | సీఎం కేసీఆర్ పేదలకు మస్తు సాయం చేస్తుండు. ఉమ్మడి ఏపీలో నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోయేవి. చేప పిల్లలను పెంచేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రాజెక్టులకు జలకళ వచ్చి�
లక్షన్నరకుపైగా ‘భూ’ దరఖాస్తుల పరిష్కారం 90 శాతానికిపైగా సమస్యలకు ఆప్షన్లు 1.40 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు మోక్షం హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి ఏండ్లుగా ఉన్న చిక్కుముడుల�
రాష్ట్రంలో దాదాపు ఇరువై లక్షల ఎకరాల మేర ఆయిల్ పామ్ సాగుచేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం కూడా తోడ్పాటును ప్రకటించడం హర్షణీయం. వ్యాపారం మాదిరిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్�
దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందింపజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం ఐదు కోర్సులలో తర్ఫీదు ఇచ్చే దిశగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ రెండు, మూడు రోజుల్లో ప్రా�
శంషాబాద్ రూరల్:దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రెడ్డి అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు చేవెళ్ల ఎంపీ
రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 200 కార్లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ర్యా�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం రానుందని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్
Huzurabad | ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉండి, రెండుసార్లు మంత్రి పదవి అనుభవించిన ఈటల ఇవాళ బీజేపీలో చేరి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత బంధు, రైతు బంధు, రైతుబీమా, ఆసరా �
Huzurabad | ఈటల రాజేందర్ మీరు రాజీనామా చేసినప్పటి నుంచి రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. మీరు చేసే పనుల్లో నిబద్ధత, నిజాయితీ లేదు. పూర్తిస్థాయి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భక్తునిలా మారిపోయి, పచ్చి అబ్దదాలు మా�
‘కులం పేరుతో మనుషుల మీద కొనసాగుతున్న సామాజిక వివక్ష ఇంకా ఆత్మ వేదనగానే మిగిలి ఉన్నది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, దళితుల పట్ల సామాజిక, ఆర్థిక వివక్ష ఇంకా కొనసాగుతుండటం అత్యంత బాధాకరం’ అనే �