మంత్రి హరీశ్| మల్లన్న సాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్న�
కాషాయ పార్టీ మరో తప్పుడు ప్రచారం కేంద్రం వల్లే కేసీఆర్ కిట్ అంటూ కోతలు 6 వేలు కేంద్ర వాటా అంటూ అబద్ధాలు ఈటల ఫొటోతో వైరల్ చేస్తున్న బీజేపీ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు, అభూతకల్పనల ప్రచార
హుజురాబాద్: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును క�
హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రత�
మంత్రి సత్యవతి | తెలంగాణ గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అంద�
గుత్తా సుఖేందర్ రెడ్డి| రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నార
Farm Loans | తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంక�
Dalit Bandhu | అన్ని అర్హతులున్న మనిషికే కేసీఆర్ సార్ ‘దళిత బంధు’ పైసలిచ్చిండని ఊరంతా మెచ్చుకుంటున్నరు. నా రాతే కాదు, ఈ ‘దళితబంధు’ పత్కంతో నా తమ్ముళ్ల రాత గూడ మారుతది. దళిత బిడ్డలందరికీ కేసీఆర్ సార్ న్యాయం చే�
జిల్లా మహిళా సంఘాల కృషి మరువలేనిది ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్కు ‘గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు’ జ్ఞాపిక అందజేత హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సమైక్య ప
ఖమ్మం, ఆగస్టు 20: ఉద్యమ నేత, సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏకంగా ‘కేసీఆర్ కోటి’ రాశాడు ఖమ్మం నగరానికి చెందిన కోసూరు వెంకట నర్సింహారావు. 35 ఏళ్లుగా నగరంలో టైలరింగ్ వృత్తిలో ఉన్న ఆయన ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ను ఇ