Dalitha Bhandhu | దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించన�
మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం | మరికొద్దిసేపటల్లో తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పార్టీ సంస
Huzurabad | నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వీరంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనల్ని ఎంతో మంది పాలించారు. ఎన్నో ప్రభుత్వ�
Huzurabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 3016కు పెంచారు. ఈ పెన్షన్తో నా కుటుంబానికి భారం కాకుండా బతకగలుగుతున్న�
సభ్యులుగా సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే కిషోర్గౌడ్ నూతన కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు సామాజిక తూకం, ఉద్యమ నేపథ్యానికి పెద్దపీట హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): డాక్టర్ వకుళాభరణం కృష�
కరీంనగర్లో ప్రత్యేక ఖాతాకు జమ..త్వరలో మరో వెయ్యి కోట్లు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్ల�
అభివృద్ధిలో భక్తిని భాగస్వామ్యం చేస్తున్న పాలకుడు యాదాద్రి పునరుద్ధరణే అందుకు నిదర్శనం కొనియాడిన చినజీయర్స్వామి సూర్యాపేటలో వేంకటేశ్వరాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ సూర్యాపేట, ఆగస్టు 23(నమస్తే తెలం�
అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన పునఃప్రారంభం అంగన్వాడీ కేంద్రాలు సహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరవాలి 30 కల్లా స్కూళ్లన్నింటినీ శానిటైజ్ చేయాలి ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేస
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యదర్శి స్మితాసబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మ
సిటీ క్రిమినల్ కోర్టు నాంపల్లి: తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులుగా ఉద్యమ న్యాయవాదులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలిని నియమించడం పట్ల సీఎం కేసీఆర్కు తెలంగాణ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగా�
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రశంస మంత్రి తలసానిని కలిసిన అధికారుల బృందం హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మలకు ఆర్థికంగా స్వావలంభన లభిస్త�
భారతదేశం సుమారు వంద సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించి 74 ఏండ్లయింది.ఈ 74ఏండ్ల స్వాతంత్య్రంలో కేంద్రంలో, రాష్ట్రాలలో పలు ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి.కొందరు ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైన