వారి సమగ్రాభివృద్ధి కోసం చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా: కేసీఆర్ హుజూరాబాద్.. తెలంగాణకు ట్రైనింగ్ గ్రౌండ్ తెలంగాణ ఉద్యమంలానే దళితబంధు విప్లవం ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకూ వర్తింపు పథకానికి
పిచ్చిగా మాట్లాడితే అదే స్థాయిలో బదులిస్తాం మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే లోపల వేశారు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తిప్పికొట్టిన మల్లారెడ్డి బండీ.. ఆస్తుల అమ్మకానికేనా నువ్వు యాత్ర చేసేది? రేవంత్ బతుకేం�
తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్
KTR | ఓ ఇద్దరు దంపతులది ఆసక్తికరమైన స్టోరీ. రామడుగు మండలానికి చెందిన కలికేటి లక్ష్మణ్, కవితకు ఎనిమిదేండ్ల క్రితం వివాహం జరిగింది. అన్యోన్యంగా ఉండాల్సిన ఆ దంపతుల మధ్య మనస్పర్థలు.. గొడవ�
కరీంనగర్ : ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని సీఎం
TRS | టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో క
సీఎం కేసీఆర్ | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు ప్రథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరుగుతున్న ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీ�
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అలుగునూర్లో టీఆర్ఎస్ కార్మిక నేత రూప్సింగ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించా�
దళితజాతిని జాగృతం చేస్తూ వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ సమాజం అండగా నిలవాలి. అందులో దళిత సంఘాల నేతలు, మేధావులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పూర్తి బాధ్యతతో ‘�
హుజూరాబాద్లో దళితబంధుకు మరో రూ. 500 కోట్లు మొత్తం రూ.2,000 కోట్లు విడుదల ప్రతిష్ఠాత్మక పథకం అమలు ప్రారంభం నాలుగు కుటుంబాలకు యూనిట్ల పంపిణీ రోజూవారీ కొనసాగనున్న యూనిట్ల పంపిణీ ఇద్దరికి ట్రాక్టర్లు.. మరో ఇద్దర
దళిత సాధికారతకు ముందడుగు ఉత్పత్తివర్గాలకు ఇది గొప్ప ఉద్దీపన సంక్షేమ పథకాల్లో దేశానికే ఆదర్శం రాష్ట్ర ప్రభుత్వానికి పౌరసమాజం అండగా నిలవాలి వెబినార్లో ఆర్థిక, సామాజికవేత్తలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్త�
హనుమకొండ/కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గురువారం సాయం