సీఎం కేసీఆర్ | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. 2వ తేదీన మ
సీఎం కేసీఆర్ | మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.
దళితులు తమ అభివృద్ధికి తామే బాటలు వేసుకొనే దిశగా చైతన్యమై అన్నిరంగాల్లో భాగస్వా మ్యం అయినప్పుడే వారి ఆత్మగౌరవం నిలబడుతుంది. ఈ ఉద్దేశంతోనే 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి అమలుచేయని వ�
Telugu Language Day | సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష వికాసం : ఎంపీ సంతోష్ | సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. ఆదివారం తెలుగు భాషాదినోత్సవం �
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, ఆ పథకాన్ని విజయవంతం చేసుకోవాలన్నారు.
దళిత బంధు సర్వేకు వచ్చిన కలెక్టర్ కుటుంబపెద్ద లక్ష్మి గుడిసెలో నేలపై కూర్చుని వివరాల సేకరణ ఎస్కేఎస్లో లేని పేర్లను నమోదు చేయాలని అధికారులకు ఆదేశం అప్పటికప్పుడే పేర్ల నమోదు.. సంబ్రమాశ్చర్యంలో దళిత క�
నాడు బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు గెల్లు శ్రీనివాస్కు భారీ మెజార్టీ ఇవ్వాలి కమలాపూర్లో విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 28 : నాడు రిజర్వేషన్లు తీసుకొచ్చి దళితు
పాదయాత్ర ఢిల్లీకి చేయాలి ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రజామోదయోగ్య పాలన పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధ్వజం హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల మధ్య
సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో విస్తారంగా సాగు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చిట్యాల, ఆగస్టు 28: భూమిని ప్రేమిస్తే తల్లిదండ్రులను ప్రేమించినట్టేనని, భూమి ఉన్నవారంతా రోజూ కనీసం గంట�
ప్రతిపక్షాలపై కడియం ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేక.. త మ ఉనికిని కా పాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత�
2న భూమిపూజ చేయనున్నముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులంతా రావాలని మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సెప్టెంబర్ 2న పార్టీ అధ�
సీఎం కేసీఆర్ వల్లే ఇంత మార్పు నటుడు బండ్ల గణేశ్ ప్రశంసలు హైదరాబాద్, ఆగస్ట్28 (నమస్తే తెలంగాణ): ఒకనాడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కేసీఆర్ సారథ్యంలో నేడు సస్యశ్యామలమ�