మంత్రి ప్రశాంత్ రెడ్డి | ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేయడం గొప్పగా, ఆనందంగా, గర్వంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భ
TRS Party | దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. నాడు 2001
తెలంగాణ ప్రగతికి అద్దం పట్టిన ‘అర్థ్ నీతి’ నివేదిక రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమ స్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని క�
రాష్ట్రమంతటా అమలవుతున్న దళితబంధు సీఎల్పీ నేత నియోజకవర్గంలోనూ అమలు అడ్డగోలుగా విమర్శించిన విపక్ష నాయకులు ప్రతి పథకం విస్తృత ప్రయోజనాల సాధనకే రాజకీయాలు పక్కనపెట్టి సంక్షేమ పథకాలు హైదరాబాద్, సెప్టెంబర
మన ఆశయాల వేదం.. ఆకాంక్షల సౌధం ఢిల్లీలో తెలంగాణభవన్కు నేడే భూమిపూజ హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు గాంధీ భవన్. బీజేపీ కార్యాలయం శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరిట ఉన్నది.. సీపీఐ మగ్ధూం భవన్
టీఆర్ఎస్ విజయానికి కృషిచేయాలి సంక్షేమ పథకాలను వివరించాలి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, సెప్టెంబర్ 1 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమ�
‘తెలంగాణ నేల మీద గులాబీ జెండా ఎదురుగాలి ఎంతొచ్చిన ఎగురును మన జెండా ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన జెండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా ముప్పయి మూడు జిల్లాల్లో గులాబీ జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా…
‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే �
కవాడిగూడ :దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి అహర్నిశలుకృషి చేస్తున్నదని అఖిల భారత విద్యార్థి యువజన జేఏసీ చైర్మన్ సగరపు ప్రసాదరా�
CM KCR | ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన విషయ
TRS party Office | ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 1:48 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవార�
arthNITI | తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సంస్థ మంగళవారం విడుదల చేసిన అర్త్ నీతి నివేదికలో ప్రతిబింబింప చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ�