CM KCR | ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం
భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్లో 12 మెట్ల కిన్నెరతో మెరిశారు మొగిలయ్య. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆయన పాటే. ఏ టీవీ చూసిన మొగిలయ్య ఇంటర్వ్యూలే.. మరి మొగిలయ్య వెలుగులోకి వచ్చేందుకు కారణం తెలంగాణ స�
సీఎం కేసీఆర్ | దేశంలో ఎక్కడలేని విధంగా దళితుల సమాజిక పు రోఅభివృద్ధికోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు భార తరత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీన�
మంత్రి హరీశ్ రావు | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ
అదనపు అధికారులను కేటాయించండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కోరిన ముఖ్యమంత్రి కొత్త జిల్లాల నేపథ్యంలో పోస్టులను 195కు పెంచాలని వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐపీఎస్ పోస్టుల �
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ �
CM KCR | ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సమావేశంలో అమిత్షాతో రాష్ట్రానికి సంబంధ�
CM KCR: హస్తినలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ముఖ్యమంత్రి ఆహ్వానానికి ప్రధానమంత్రి సానుకూలంయాదాద్రి ఆలయాన్నిఅద్భుతంగా నిర్మించాంప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం పెడతారు10-15 వేల రుత్విక్కులతోమహా సుదర్శనయాగం చేస్తాంమీరు తప్పక హాజరు కావాలి
Food Processing Zone | రైతులకు మెరుగైన ధరలు, వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన