సీఎం కేసీఆర్ | రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు ప్రతీక్, హర్షిణి వివాహం గురువారం జరిగింది. హన్మకొండ భీమారం ఎస్వీఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహానికి ముఖ్యమం�
హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాత�
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి| పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్ చంద్రబాబు �
మల్కాజిగిరి నుంచి మనిద్దరం పోటీచేద్దాం నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా రేవంత్రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ కాంగ్రెస్ పార్టీ దివాళా తీయడం ఖాయం సీఎం కేసీఆర్ లెక్క ఎవరైనా అభివృద్ధి చే�
దీక్ష పేరుతో చిచ్చుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం 69 కోట్లతో అద్భుతంగా జరిగిన అభివృద్ధి కండ్లుండీ కబోదిలా వ్యవహరిస్తున్న రేవంత్ రేవంత్పై సీఎం దత్తత గ్రామాల ప్రజల నిరసన మేడ్చల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ త్వరలో మరో రూ.500 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం బుధ
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఎలాంటి నీటి ప్రాజెక్టులు రాలేదు. వచ్చిన కొన్ని ప్రాజెక్టులు పునాదిరాళ్లు వేయడంతోనే ఆగిపోయాయి.తెలంగాణలో లేని సముద్రాన్ని పూడ్చి అయినా సరే పేదలకు ఇండ్లు కట్టిస్తానన్�
ముషీరాబాద్: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీపీ మండల్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జన�
-టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఉస్మానియా యూనివర్సిటీ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవదీక్ష అట్టర్ ఫ్లాప్ షోగా మారిందని ట
హైదరాబాద్ : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శ
ఆస్తిపాస్తులు లేక, అండగా నిలిచే వారెవరూ లేక అనాదిగా దళిత జాతి.. పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పేదరికాన్ని రూపుమాపకపోగా వారిని మరింత దారిద్య్రంలోకి నెట్టి వేశారు. ద�
హైదరాబాద్ : సెప్టెంబర్ నెలలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సెప్
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష