సామాజికోద్యమాలు ప్రజల జీవితాల్లో మేలిమిని కాంక్షిస్తూ ఉద్భవిస్తుంటాయి. జనహితం కోరే ప్రభుత్వాలు సామాజికోద్యమాల స్ఫూర్తిని తమ పాలనా ప్రణాళికలకు అనుసంధానిస్తుంటాయి. అప్పుడే సంస్కర్తలు ఆశించిన సమాజం సా�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదు. బీసీ బిడ్డను అని చెప్పుకునే ఆయన కూతురు, కుమారుడికి రెడ్డి అని పేరు చివరలో పెట్టాడు. రెడ్డి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈట
Huzurabad | 2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్.. నియోజకవర్గ అభివృద్ధిని అసలే పట్టించుకోలేదు. కోడి గుడ్ల వ్యాపారం చేసుకునే ఈయన ఇంత ఎట్ల సంపాదించుండు. ఇప్పుడు దళితుల భూములను ఆక్ర�
టీఆర్ఎస్| టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ భేటీ కానుంది.
Dalit bandhu| రాష్ట్రంలోని దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవ
ఏడేండ్లలో కేంద్రానికి తెలంగాణ అనేక విజ్ఞప్తులు ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర బీజేపీ నాయకులు పోరాడి కొన్ని సాధించిన టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికీ పదుల విజ్ఞప్తులు కేంద్రం వద్దే పెండింగ్ అయినా కమలం పార్టీ న�
ఎక్కడ చూసినా ఇప్పుడు ‘దళితబంధు’పైనే చర్చ. ఇది దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఏ రాష్ట్రం కానీ, కేంద్రం కానీ ఇప్పటివరకు ఇలాంటి విప్లవాత్మక సంస్కరణలతో కూడుకున్న పథకం గురించి ఆలోచన చేయలేదు. ఏ ప్రభుత్
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ అర్థికాంశాలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్ఫెషల్ చీఫ
దొంగలు| దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు బీజేపీ తీరుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే.. కేసీఆర్ అంటే నమ్మకం అని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫి�