తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలివిడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.

క్రమసంఖ్య లబ్ధిపొందిన కుటుంబం