జోడెడ్లలా.. సంక్షేమం, అభివృద్ధి దేశం గర్వించేలా, ఆదర్శంగా తీసుకునేలా అమలు అరవై ఏండ్లలో చేయలేనిది.. ఏడేండ్లలో లక్ష్యాన్ని మించి ! టీఆర్ఎస్ పాలనపై సబ్బండవర్ణాల హర్షం సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ
తెలంగాణలో అభివృద్ధి – ఆసరా శకం సంక్షేమానికి ఏడేండ్లలో 74,165 కోట్లు సొంతంగా జాగా ఉంటే ఇంటికి సాయం నియోజకవర్గానికి 1200 వరకు కట్టిస్తాం త్వరలో విధివిధానాలు: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ రంగంలో స్వర్ణ యుగ�
కేంద్ర సర్కారును కోరిన తెలంగాణ కేసీఆర్ తీర్మానం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చేపట్టనున్న 2020-21 జన గణనలో కులాలవారీగా బీసీ జనాభా లెక్కలను కూడా సేకరించాలని కేంద్ర ప�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కండ్లల్లో వెలుగులు నింపుతున్నాయనడానికి ఉదాహరణ ఈ చిత్రం. మహబూబ్నగర్ మండలం వెంకటాపురంలో ఒకే కుటుంబానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.2,016, ఆమె కొడుకు చంద్రయ్�
గురుకులాల సంఖ్య 204కు పెంపు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. గడిచిన 7 ఏండ్లుగా రూ.6644.26 కోట్లు ఖర్చుచేసి మైనారిటీ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది. క్రిస్మస్, రంజాన్
తెలంగాణలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రాష్ట్రం వచ్చాక 6.69 లక్షల కొత్త రేషన్కార్డులు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఉద్య
పేదింటి బిడ్డ పెండ్లికి సర్కారు సాయం కరీమాబాద్, అక్టోబర్ 8: ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలకు సర్కారే ఇల్లు కట్టిస్తుండగా, ఆడబిడ్డల పెండ్లికి సీఎ
దళితబంధుకు 2,007.60 కోట్లు విడుదల ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ చట్టం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ.20 లక్షలు సాయం దళితసాధికారత కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపె�
అసైన్ ల్యాండ్స్ సేకరించొద్దని అధికార్లకు చెప్పాను గత ప్రభుత్వంలో ఇండ్ల పథకంలో అన్నీ అక్రమాలే డబుల్ ఇండ్ల కేటాయింపులో ఎమ్మెల్యేల జోక్యం లేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాగాలున్నవార�
అనాథ పిల్లల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘నేను ఒక మీటింగ్కు వెళ్తే ఇద్దరు ఆడపిల్లలు వచ్చి మేము అనాథలం.. కస్బూర్బా గాంధీ స్కూల్లో చదువుకొంటున్నాం.. పదో తరగతి అయిపోత�
పొరుగు రాష్ట్రం గొడవ చేయడంవల్లనే మన నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. అక్టోబర్ 16 నుంచి కేంద్రమే నీటిపారుదల ప్రాజెక్టులను నిర్వహించాలని ని�
ఇది మనందరి తెలంగాణ రాజకీయం కోసం రాష్ర్టాన్ని చిన్నబుచ్చొద్దు నన్ను తిట్టు.. పడతా.. హైదరాబాద్ను తిడితే జాగ్రత్త రాష్ట్రంలో నాలుగు విధాల అభివృద్ధి రాష్ర్టానికి ఇతర రాష్ర్టాల కూలీలు ఇక్కడ 15 లక్షల మందికి ఉప
గత పాలకులు డైలాగులే చెప్పారు.. ఏమీ ఇవ్వలేదు అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు కడుతున్నం భవనాలకు విలువైన భూములు, నిధులు ఇచ్చాం శాసనసభలో సంక్షేమంపై చర్చలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలం�