ఏడున్నరేండ్లలో వివిధ పథకాలకు భారీగా ఖర్చు పదేండ్ల కాంగ్రెస్ పాలన కన్నా ఐదురెట్లు అధికం రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్కే అధికారం అందుకే గ్రామాల్లో వికాసం కనపడుతున్నది అసెంబ్లీలో ముఖ్యమంత్రి
వైద్య వసతులకు 10వేల కోట్లు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో పల్లె దవాఖానాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగ�
నాణ్యమైన విద్యతో తీర్చిదిద్దుతున్నం రాష్ట్రంలో ఐదు నుంచే గురుకుల విద్య ఫీల్డ్ అసిస్టెంట్లను మేం తొలగించలేదు అసెంబ్లీలో సీఎం కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గు�
30 ఏండ్ల పాటు రాష్ట్ర ప్రజలను ఏడిపించారు నీరు, విద్యుత్తు కోసం ప్రాజెక్టులు కడుతున్నం: కేసీఆర్ నీళ్లు, కరెంట్ మీరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నం. అదే మీకు మాకు తేడా. మీకు మేనేజ్మెంట్ స్కిల్ తక్కువ. మేము నీళ్�
‘సద్ది తిన్న రేవును తలువాలె’ అన్నది.. సాధారణ జనం నుంచి మొదలుకొని, ఎంతటివారికైనా వర్తించే నైతికతను బోధించే గొప్ప సామెత.తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని ప్రతిఫలించే సామెత. తెలంగాణ ప్రజలు నియ్యత్దార్లు. రేషమున
నీతి ఆయోగ్ ప్రశంసలు | మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసలు కురిపించడం సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ బీసీ కుల గణన అంశానికి ఉన్న ప్రాధాన్యతను గ్రహించి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించడం పట్ల టీఆర్ఎస్ సీనియర్ నేత ఎల్ రమణ హర్షం వ్యక్తం చేశారు.
TS Assembly | తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షల పైచిలుకు కార్మికులు తెలంగాణలో పని చే�
కోటపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశా�