ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. వారసత్వంగా లభించిన సమస్యలను బట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి ఏమైనా సాధించగలదా? అని అప్పట్లో ఎవరికైనా సందేహం కలిగి �
దేశంలో ఇలాంటి పరిస్థితులపై అనుమానాలు రోజుకో ఉత్తర్వు వెనుక కుట్రకోణం కనిపిస్తున్నది లాక్డౌన్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితి రాలేదు తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. రావు కావాల్సినంత బొగ్గును సింగరేణి సర�
బేల,అక్టోబర్12: సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని పోనాల, పాటన్ ,ఖోగ్దూర్, మంగ్రూడ్ తదితర గ్రామాల్లో మంగళవారం స్థానిక కలిసి బ
కవాడీగూడ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా క�
ఖైరతాబాద్: సైనిక సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవా లని సైనిక సంక్షేమ శాఖ సిక్స్ మెన్ కమిటీ సభ్యులు కెప్టెన్ సురేశ్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస
CM KCR | వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందు�
కేసీఆర్ పాలనకు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఫిదా తమ గోడును ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపిన రైతులు, ప్రజలు వీడియోను ట్విట్టర్లో పంచుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్
సిద్దిపేట జిల్లాలో విస్తృత స్థాయిలో అభివృద్ధి రాజీవ్ రహదారిని ఆనుకొని దట్టమైన అడవి సీఎం సూచనతో ఆయుర్వేద మొక్కల పెంపకం తీరొక్క మొక్కలు, అనేక జంతువులకు ఆలవాలం పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర�
ఆకాశమార్గంలో భారీ జలాశయాన్ని వీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్లో 10.637 టీఎంసీల గోదావరి జలాలు సిద్దిపేట, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా ని�
రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ హాజరైన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు జస్టిస్ అమర్నాథ్గౌడ్ త్రిపుర హైకోర్టుకు బదిలీ హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన �
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశ ప్రగతికి ప్రథమ సోపానం. గాంధీ మొదలు ఎంతోమంది గొప్ప నాయకులు, మేధావులు గ్రామీణాభివృద్ధి ప్రాధాన్యాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాం�
ఏర్పాట్లపై చినజీయర్స్వామితో సీఎం గంటన్నరకు పైగా సాగిన సమావేశం పూర్ణకుంభంతో వేదపండితుల స్వాగతం సీఎం దంపతులకు స్వామి ఆశీర్వాదం ఆశ్రమంలో సీఎం సహపంక్తి భోజనం హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూలో�
నల్ల చట్టాలు వద్దని నిరసన తెలిపితే చంపుతారా? కేసీఆర్ ఇస్తున్న రైతుబంధును గుంజుకుంటున్న బీజేపీ గెల్లును గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విశిష్ట నాయకుడు మున
ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన డివిజన్లు, మండలాల ఏర్పాటుతో చేరువైన పాలన స్వల్ప దూరంలోనే జిల్లా కేంద్రాలు, ప్రజలకు తప్పిన కష్టాలు రాష్ట్ర సర్కారు ముందుచూపుతో బహుళ ప్రయోజనాలు ‘�
శంషాబాద్ : సీఎం కేసీఆర్ దంపతులు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి వ