పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చుడు తెలంగాణల అంతెన. కొందరు పెత్రమాస నాడు ఇచ్చుకుంటే, ఇంకొందరేమో తిథులను బట్టి ఇచ్చుకుంటరు. బియ్యం ఇచ్చుడంటే చనిపోయిన పెద్దల్ని తల్సుకోవడం. కాలంజేసిన మనుషులను మర్శిపోక�
Minister Errabelli | జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
హిమాయత్నగర్ : కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా వారికి సమాన ప్రాధాన్యతనిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. క్రి�
Singareni | తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్సీ
Farmers Day | జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వ�
స్వరాష్ట్రంలో పరుగులు తీస్తున్న సంస్థ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రగతి కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో అగ్రగామిగా.. నేడు సింగరేణి 101వ ఆవిర్భావం దినం గోదావరిఖని, డిసెంబర్ 22: సిరులవేణి సింగరేణి.. ఊహ
Errolla Srinivas | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాల మేరకు ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తాను అని టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అన
Minister Harish rao | పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నిర్వర్తించి కేసీఆర్ నమ్మకాన్న�
అది ఉన్మాదమైతే ప్రమాదమే: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్ని మతాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు మరిన్ని చర్యలు: సీఎం క్రైస్తవులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి మ
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అంగన్వాడీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలుగా చూసుకుంటున్నారని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. మంగ�
తెలంగాణ సాధన కోసం ఉద్యమ జెండా ఎత్తి పోరాడిన యువతే నేడు రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి పాలనలో యువతకు ఎక్కడా స్థానం ఉండే
CM KCR | ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలి. ఎదుటి వారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస�