Telangana | మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అగ్రగామిగా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్ హుస్సేన్ హకీం
రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల నెలాఖరు నాటికి ముగియనున్న టెండర్ల ప్రక్రియ జనవరిలో పనులు ప్రారంభం.. ఐదు నెలల్లో పూర్తి నయాపైసా ఇవ్వని కేంద్రం.. రాష్ట్రంపైనే భారం హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): �
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీ�
Paddy procurement | ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ
నాటి వలసల రాష్ర్టానికే నేడు ఇతర రాష్ర్టాల నుంచి ఏడున్నరేండ్లలో అద్భుతం చేసి చూపిన తెలంగాణ ఉత్తరాది, దక్షిణాది తేడాలేకుండా లక్షలమంది రాక కొన్ని జిల్లాల్లో ఏడాదంతా వలస కార్మికుల సందడి ఓపికుంటే చేతినిండా
జనవరి ఒకటి నుంచి 12 శాతం పన్ను అమలైతే ప్రమాదపు అంచుల్లోకి పరిశ్రమ పన్ను రద్దు నిర్ణయాన్ని అమలుచేయాలి దేశచరిత్రలో చేనేతపై ఎన్నడూ పన్ను లేదు పరిశ్రమలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే కేంద్రమంత్రి గోయల్కు మంత్ర�
సోలార్ ఎనర్జీ, ఈవీ రంగాల విస్తరణకు చర్యలు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసల జల్లు ఉత్తమ సేవలందించిన 46 సంస్థలకు అవార్డులు మాదాపూర్, డిసెంబర్ 19: వ్యవసాయం, పారిశ్రామికం సహా పలు రంగాల్లో తెలంగాణను దే�
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
ఎకరానికి 5000 పంట పెట్టుబడికిఆర్థిక సాయం గతంలో మాదిరిగానే అందజేత.. గుంట భూమి ఉన్నా సాయం దాదాపు 63 లక్షల మందికి లబ్ధి.. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి పది రోజుల్లో ఖాతాల్లోకి.. 50 వేల కోట్లకు రైతుబంధు మొత్తం కేంద్రం వ
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకొనేలా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే దళితబంధు పథకం లక్ష్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించ�