ఉద్యమంలో పనిచేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రతిపక్షాలు చేసే విమర్శలపై ఎవరూ మౌనంగా ఉండొద్దు గట్టిగా జవాబు ఇవ్వాల్సిందే అంతా కలిసికట్టుగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు వివరిం�
నేడు హస్తినకు మంత్రులు, ఎంపీల బృందం బీజేపీ వల్లే ధాన్యం సేకరణపై గందరగోళం ఆ పార్టీ వైఖరిపై 20న ఊరూరా చావుడప్పు రైతుబంధు అమలు ఎట్టిపరిస్థితుల్లో ఆగదు మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిస�
నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీ పాల్గొననున్న వ్యవసాయశాఖ అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వనపర్తి, జనగామ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ఈ జిల్లాల్ల�
కొత్త అర్హుల నుంచి స్వీకరణ: వ్యవసాయశాఖ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఈ నెల 10వ తేదీ నాటికి ధరణిలో నమోదైన, కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు 2020-21 యాసంగి సీజన్ రైతుబంధు కోసం దరఖాస్తు చ
హాజరుకానున్న సీజేఐ జస్టిస్ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లోనే కల సాకారం హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రతిష్ఠా
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాస్మ్యూచువల్ ఇండియా సెంటర్ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాబోయే ఐదేండ్లలో టైర్-2 నగరాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా
CM KCR | ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో
సీఎం కేసీఆర్ విజన్కు నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్ డైరెక్టర్ ఫిదా | ఫారెస్ట్ డిగ్రీ కోర్సు కోసం ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ విజన్కు అభినందనలు తెలిపారు. ఆయన ఇవాళ దూలపల్�
CM KCR | రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్ని స్థాయిల గులాబీ �
మంత్రి ఎర్రబెల్లి | ఈ నెల 20న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయ�
TRS Party | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలంగాణ భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్
CM KCR | మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధుదు