నగరంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ వివిధ వర్గాల మద్దతుతో పాటు విభిన్న రంగాల వారి సమ్మతం పెరుగుతున్నది. నగర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని �
Minister KTR | హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్లుగా వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న తెలంగాణను కసాయి చేతిలో పెట్టొద్దని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పిలు�
ఒకప్పుడు తెలంగాణ అంటే చీకటి ప్రపంచమే. నాటి ప్రభుత్వాలు రోజూ కొంతసేపు కరెంటు కట్ చేయడం అనివార్యమని చెప్తుండేవి. రైతులంతా వచ్చిన కరెంటునే ఉపయోగించుకుందామని సిద్ధమైపోయేవారు. అయితే దానికి కూడా ఒక నిర్దేశ�
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి. రాజ్కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు �
ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అండదండలతో ఖానాపూర్ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి భుక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ని యోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి.
గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మంగళవారం బేల మండలంలోని ఖడ్కి, సోన్ఖాస్, సదల్పూర్, వరూర్, హస్నాపూర్�
“కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ నోరు జారుతున్నారు. కొంచెం అదుపులో పెట్టుకోవాలి. రాజకీయాలే జీవితం కాదు జీవితమే రాజకీయం కాదు..” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయి�
ఒక్కడు.. ఒకే ఒక్కడు.. కదిలాడు.. కదం తొక్కాడు. కదనశంఖం పూరించాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చినవాడు.. అభివృద్ధి పథంలో అంచెలంచెలుగా అగ్రస్థాయికి నడిపించినవాడు. రెండు విడుతల పరిపాలన దిగ్విజయంగా సాగించి మూడ�
ఈ సారి ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే పెద్ద జీతగాడిలా పనిచేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట, రేవల్లి, ఏదుల మం�
సీఎం కేసీఆర్ పాలనలో ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృ�
ఈ నెల 16న మర్పల్లిలో రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ రోడ్షో నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సం�