రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరు
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ హైట్రిక్ సీఎం అవడం ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు.
తొర్రూరులో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు మేరకు ప్రత్యేకం గా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ర్యాలీగా బయ�
బీఆర్ఎస్ పార్టీ గెలుపు అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అభివృద్ధి , సంక్షే మ పథకాలు ప్రభుత్వం ప్రకటించిన మ్యా నిఫెస�
ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తున్నదని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి కొనసాగిస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, నవలయపల్లి, వెంకన్నగూడ, హస్తేపూర్, అంతారం, కుమ్మెర,
: బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, అనుచరులతో కలిసి ములుగు మండలం భాగ్యతండాకు చేరుకున్నారు. ఇంటింటి ప్రచారం లో కల్యాణలక్ష్మి పథకాన�
ఈ సభకు హాజరైన లక్ష మందిని చూస్తే పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు గెలువడం, రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అర్థమవుతున్నదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస విజయాలు సాధిస్తున్న నేత, పాలకుర్తి అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రజలు మరోసారి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సత్యవతిరాథోడ్ పి
మోసకారి కాంగ్రెస్ మాటలు నమ్మి గోసపడొద్దు.. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని అబద్దాల ప్రచారంతో ముం దుకొస్తున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాక�
రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరు
గత రెండు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి ఊహించని మెజార్టీని సాధించి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2016 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్ 93 వేల