రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తెలంగాణ బ్రాహ్మణ సం ఘాలు, అర్చక సంఘాలు స్వాగతిస్తున్నాయని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ మద్దతు ప్రకటించింది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమని, ఆయన లక్ష్యసాధనలో విజ యం సాధించాలని ఆకాంక్షించింది.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వేసే ప్రతి అడుగు విజయ పథమేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు.
సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు తెలంగాణ మత్స్యకార సమన్వ య కమిటీ సభ్యుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ చెప్పారు.
ఈడీలు, సీబీఐలు బ్రిటిష్ నల్ల చట్టాల మాదిరిగా దేశంలో దాడులు కొనసాగిస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇవాళ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు.
పెట్టుబడిదారులకు కొమ్ము కాసే గుజరాత్ నమూనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ నమూనాను దేశ వ్యాప్తం చేస్తామనే నినాదంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
ఎప్పుడైతే సమాజం తనని పాలకులు విస్మరిస్తున్నారని, ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా ఈ తరమే కాదు భావితరం కూడా నష్టపోతుందని భావిస్తుందో, మనుగడే ప్రశ్నార్థకమని తలుస్తుందో అప్పుడు తానే ఒ
కేసీఆర్ ఏం చెప్పినా.. ఏం చేసినా దాని వెనుక పకడ్బందీ వ్యూహం ఉంటది. ఆయన ఒట్టిగనే ఏం చేయరు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు చాలా మంది ఆయనతో ఏం కాదు.. సాధించలేరు అన్నరు.
2022, అక్టోబర్ 5 దేశ చరిత్రలో నూతన శకానికి నాంది పలకబోతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్న తరుణం ఇది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారుతున్న రోజు. 75 ఏండ్ల అమృతోత్సవం జరుపుక�