Minister Srinivas Goud | టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో దేశ భవిష్యత్ మారిపోతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రయోగశాల అని పేర్క�
TRS general body meeting | తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ సభ్యులు, జిల్�
CM KCR | దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్
kcr new party:తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొత్త పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ పేరుపై ఇంకా సస్పెన్స్ ఉన్నా.. ఆ కొత్త పార్టీకి దాదాపు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అన్న పేరు ఖరారు అయిన�
Mahesh Bigala | తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ గ్లోబర్ ఎన్నారై కో ఆర్డినేటర్ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవస�
CM KCR | దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ
HD Kumaraswamy | టీఆర్ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ జాతీయ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు నగరానికి చేరుకుంటున్నారు. మరో
Nallala Odelu | చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు. బుధవారం ఉదయం ప్రగతి భవన్కు చేరుకొని.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజుల
desh ki netha kcr:దేశ్ కీ నేత కేసీఆర్ అన్న బ్యానర్లు ఇప్పుడు హైదరాబాదీలను అట్రాక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. తెలంగ
త్వరలో నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్ కాలనీలో మంత్రి పర్�
దాదాపు అర్ధ శతాబ్దం కిందటి భారతదేశం.. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ 352 స్థానాల అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. తూర్పు పాకిస్తాన్కు విముక్తి కల్పించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన సందర్భం.