టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీ విజయపథాన పయనించాలని ఆకాంక్షింస్తూ విజయవాడ కనకదుర్గమ్మకు సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ భవన్లో దసరా రోజు (అక్టోబర్5, బుధవారం) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీ జనరల్బాడీ మీటింగ్ యథావిధిగా జరుగుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ మాట తప్పని నాయకుడని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
గిరిజనులకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచినందుకు సోమవారం వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలోని తుంకిమెట్లలో
ఎప్పటికప్పుడు మన చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్డేట్గా ఉంటే దేశమైనా సమాజమైనా చక్కగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటే సమాజం పెద్ద దెబ్బ తింటుంది అని మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మ�
దేశానికి ఇటువంటి పార్టీ అవసరమని కేసీఆర్ కొంతకాలంగా చెప్తూ, ఆ అవసరమేమిటో వివరంగా, గణాంకాలతో సహా పేర్కొంటున్నప్పటికీ మొదట కొంతకా లం ఎవరూ సీరియస్గా తీసుకోలేదు.
Minister Harish Rao | జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీశ్రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కోమటి
Minister KTR | ఫ్లోరైడ్ రక్కసికి సంబంధించి గతాన్ని గుర్తు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యమ�
CM KCR | దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు
Minister Jagadish reddy | కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన
Minister KTR | అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు
TRS Party | తెలంగాణ భవన్ లో దసరా నాడు (అక్టోబర్ 05) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR | సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం ఆయన ఆరోగ్యంపై ఆరా