Errabelli Dayakar rao | తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే గల్లీ బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ
సమాజంలో అందరూ సమానమేనని, మానవత్వం, ఆదర్శప్రాయమైన జీవనంలోనే సంతృప్తి ఉన్నదని చాటిచెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటినందిస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కీర్తించింది. 54 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా గుర్తించింది.
పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నది. కటాఫ్ మార్కులను తగ్గించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం తెలంగాణ పోలీస్ నియామక మండలి కటాఫ్ మార్క
రాష్ట్రంలో కళ్ల ముందు ప్రగతి కనిపిస్తున్నది. సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా కలిసి మెలిసి ఉంటున్నారు. రాజ్యాంగబద్ద పాలన నడుస్తోంది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్నది.
CM KCR | ఈ నెల 5న దసరా పండుగ రోజున టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు, ఎంపీలతో ప
CM KCR | పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ మహాత్మా గాంధీయే అని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘అనేక మతాలు, జాతులు, భిన్నమైన సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార�
CM KCR | మరుగుజ్జులు ఎన్నడూ మహాత్ములు కాలేరని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. ‘మహనీయుడు స్మరించుకునే అవకాశం లభించినప్పుడు.. ప్రస్త�
CM KCR | నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘గాం
CM KCR | రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్ వేదిక జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులు, 33 జిల్లాల
CM KCR | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ వరప్రదాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్లా బద్నాం చేయాలా అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రప్రభుత్వంతో కలిసి మరో పన్నాగం పన్నారు.
ఆంధ్రా నాయకులు పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జగన్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని, కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించార�